ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రాన్ని నిలదీయాలి: కేసీఆర్

ABN, First Publish Date - 2021-12-05T01:28:06+05:30

పెండింగ్‌ నిధులపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పెండింగ్‌ నిధులపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. టీఆర్ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం అయ్యారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంలో కేంద్రం విధానాన్ని ఎండగట్టాలని కేసీఆర్ సూచించారు. 




Updated Date - 2021-12-05T01:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising