ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆత్మబంధువు-దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-10-24T01:53:21+05:30

కవి, రచయిత, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్‌ సంపాదకత్వంలో రూపొందించిన ‘ఆత్మబంధువు-దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కవి, రచయిత, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్‌ సంపాదకత్వంలో రూపొందించిన ‘ఆత్మబంధువు-దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. దళిత బంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషి అంతా ఈ పుస్తకంలో రూపొందించినట్టు జూలూరి తెలిపారు. అనంతరం తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గౌరీశంకర్‌ దంపతులు వివాహపత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈసందర్భంగా మంత్రులు జగదీశ్‌ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T01:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising