ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి పంట వేయవద్దు: కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-11-08T23:22:13+05:30

రాష్ట్రంలోని ఎవరూ కూడా దయచేసి వరి పంట వేయవద్దని రైతులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలోని ఎవరూ కూడా దయచేసి వరి పంట వేయవద్దని రైతులకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  రైతులకు సీడ్‌ కంపెనీలతో టై అప్‌ ఉంటే వరి పంట వేయొచ్చన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం డోలాయమాన స్థితిని సృష్టిస్తోందని కేసీఆర్‌ ఆరోపించారు. కేంద్రాన్ని నమ్ముకునే పరిస్థితి లేదన్నారు. రైతులు వేరే పంటలను పండించుకోవాలని కేసీఆర్‌ సూచించారు. కేంద్రమే ధాన్యాన్ని కొనాలని కోరుతూ వచ్చే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఎలాగైనా అమ్ముడు పోతుందని వరి పంట వేయవద్దని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-08T23:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising