ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్, విజయసాయిది కీలక పాత్ర: సీబీఐ

ABN, First Publish Date - 2021-11-09T02:31:17+05:30

హైకోర్టులో జగన్ కేసుల విచారణ జరిగింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపించింది. పెట్టుబడుల రూపంలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైకోర్టులో జగన్ కేసుల విచారణ జరిగింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపించింది. పెట్టుబడుల రూపంలో ముడుపుల వసూళ్లకు జగన్ కుట్ర చేశారని సీబీఐ తెలిపింది. తండ్రి అధికారంతో లబ్ధి చేకూర్చి.. వారి నుంచి ముడుపులకు కుట్ర చేశారని పేర్కొంది. ముడుపుల రూపంలో పెట్టుబడుల సేకరణలో జగన్, విజయసాయి కీలక పాత్ర అని సీబీఐ స్పష్టం చేసింది. జగతి పబ్లికేషన్స్‌లో రూ.1246 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు చెప్పింది. జగన్ రూపాయి పెట్టకుండానే రూ.1246 కోట్ల పెట్టుబడులు రాబట్టారని, భూకేటాయింపులు, పెట్టుబడులను కలిపి చూస్తే కుట్ర బయటపడుతుందని, భూకేటాయింపుల ఫైలు కదిలికకు అనుగుణంగా పెట్టుబడులు వెళ్లాయని పేర్కొంది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయని సీబీఐ తెలిపింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 

Updated Date - 2021-11-09T02:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising