ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల ఘర్షణ

ABN, First Publish Date - 2021-06-19T02:10:17+05:30

జిల్లాలోని హుజూర్‌నగర్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలోని హుజూర్‌నగర్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. మట్టి పనుల విషయంలో కౌన్సిలర్ కోతి సంపత్‌రెడ్డి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మధ్య గొడవ జరిగింది. టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌ రెబల్‌ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాయి.

Updated Date - 2021-06-19T02:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising