ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2021-12-26T02:20:10+05:30

జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండలం బట్టువెంకన్న బావి తండాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ నాయక్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కృష్ణ నాయక్‌ని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పరామర్శించారు. 

Updated Date - 2021-12-26T02:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising