ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరానికి చేరుకున్న సీజేఐ.. ఘనస్వాగతం

ABN, First Publish Date - 2021-06-11T21:50:33+05:30

భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నగరానికి చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీజేఐకు ఘన స్వాగతం లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నగరానికి చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీజేఐకు ఘన స్వాగతం లభించింది. చీఫ్ జస్టిస్‌కు మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని, సబిత, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ సహా పలువురు స్వాగతం పలికారు. హైకోర్టు సీజే హిమాకొహ్లీ, సీఎస్ సోమేశ్ కుమార్‌, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు కూడా సీజేకు స్వాగతం తెలిపారు. మరోవైపు రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. సీజేఐ ఎన్వీరమణకు స్వాగతం పలకనున్నారు.


ఇదిలా ఉంటే, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అయ్యాక నగరానికి ఎన్వీ రమణ రావడం ఇదే తొలిసారి కావడంతో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో ఆయన ఉండనున్నారు. 

Updated Date - 2021-06-11T21:50:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising