ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సంపేటలో మిరప ఆధారిత పరిశ్రమ

ABN, First Publish Date - 2021-03-24T08:37:12+05:30

రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు, ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగే రోజులు ముందున్నాయని, అందుకే వ్యవసాయాధారిత, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమల విస్తరణే లక్ష్యం: కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు, ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగే రోజులు ముందున్నాయని, అందుకే వ్యవసాయాధారిత, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట ప్రాంతంలో ‘చపాటా’ రకం మిరప పండిస్తున్నందున, నర్సంపేట పట్టణంలో మిరప ఆధారిత పరిశ్రమను నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఏ ప్రాంతంలో ఏ పంట ఎక్కువగా పండిస్తే ఆ ప్రాంతంలో  అందుకు అనుబంధంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పుతామన్నారు.  గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరింపజేస్తామని ఆయన చెప్పారు.  

Updated Date - 2021-03-24T08:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising