ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు న్యాయమైన పోరాటంతో విజయం సాధించారు

ABN, First Publish Date - 2021-11-19T23:02:09+05:30

రైతులు తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు చేసిన పోరాటంలో వారు విజయం సాధించారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: రైతులు తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు చేసిన పోరాటంలో వారు విజయం సాధించారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ అన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్న నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఇది ముమ్మాటికీ రైతుల విజయమని అన్నారు. రైతుల ఉద్యమానికి కేంద్రం దిగి వచ్చింది. సీఎం హోదాలో కేసీఆర్ ధర్నాలో కూర్చొవడంతో కేంద్రం దిగివచ్చిందని అన్నారు. ఇది రైతులు, టీఆర్ఎస్ పోరాటం వల్లే సాధ్యమైందని చెప్పారు. 

Updated Date - 2021-11-19T23:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising