ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీహెచ్‌సీల్లో కరోనా పరీక్షలు పెంచాలి: చాడ

ABN, First Publish Date - 2021-05-10T13:01:45+05:30

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు అన్ని దవాఖానాల్లో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు అన్ని దవాఖానాల్లో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. వ్యాక్సిన్‌ కొరత లేకుండా చూడాలన్నారు. తక్షణమే మండల, గ్రామ స్థాయిల్లో విస్తృతంగా ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి భయాందోళనలతో ఉన్న ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-10T13:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising