కేసీఆర్కు భయపడం: కిషన్రెడ్డి
ABN, First Publish Date - 2021-12-07T21:49:52+05:30
టీఆర్ఎస్పై కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: టీఆర్ఎస్పై కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్కు, టీఆర్ఎస్కు భయపడమన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలల్లో ఓడించినందుకు ఇన్ని శాపనార్థాలా అని మండిపడ్డారు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ధాన్యం స్టాక్ పెట్టుకోవాలన్నారు.
Updated Date - 2021-12-07T21:49:52+05:30 IST