ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటతడి పెట్టిన కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-08-21T21:20:56+05:30

అంబర్‌పేట: జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా శనివారం అంబర్‌పేటలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి అయినా తనకు సంతోషం లేదని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబర్‌పేట: జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా శనివారం అంబర్‌పేటలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భావోద్వేగానికి  లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అయినా తనకు సంతోషం లేదని.. అంబర్ పేటకు దూరమయ్యాననే బాధే ఎక్కువ ఉందని చెబుతూ కంటతడి పెట్టారు. అంబర్‌పేటకు వస్తుంటే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలే తన ప్రాణమని.. అంబర్‌పేట బిడ్డగా అంతా గర్వపడేలా పని చేస్తానన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానంటే అందుకు.. అంబర్ పేట, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే కారణమని చెప్పారు. దేశానికి రాజైనా అంబర్‌పేటకు తాను బిడ్డనే అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-08-21T21:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising