ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ

ABN, First Publish Date - 2021-07-09T01:51:46+05:30

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ చార్జ్‌షీట్‌పై విచారణను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ చార్జ్‌షీట్‌పై విచారణను ఈనెల 14కి కోర్టు వాయిదా వేసింది. విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. బీపీ ఆచార్యను చార్జ్‌షీట్ నుంచి తొలగించవద్దని సీబీఐ కోరింది.  భూమి రియల్ ఎస్టేట్స్ ఇన్వెస్ట్‌మెంట్‌ను తొలగించవద్దని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. రఘురాం సిమెంట్స్ చార్జ్‌షీట్‌పై విచారణను ఈనెల 15కి కోర్టు వాయిదా వేసింది. విశ్రాంత ఐఏఎస్ కృపానందం డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణను ఈనెల 15కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2021-07-09T01:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising