ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ

ABN, First Publish Date - 2021-07-12T23:13:31+05:30

సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. ఓఎంసీ కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ లిఖితపూర్వక మెమో దాఖలు చేసింది. ఓఎంసీ కేసు విచారణ వేగంగా చేపట్టాలని సీబీఐ కోర్టును కోరింది. తనపై కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని ఐఏఎస్ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రతిని సమర్పించాలని శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు ఆదేశించింది. ఓఎంసీ కేసు విచారణ ఈనెల 14కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-07-12T23:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising