ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-11-25T03:37:49+05:30

బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఇప్పటివరకు కార్పొరేటర్లు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. 


కేసు నమోదైన కార్పొరేటర్ల పేర్లు

కర్ణాకర్ - గుడిమల్కాపూర్

కార్పొరేటర్ శంకర్ యాదవ్ - బేగంబజార్ 

నరసింహారెడ్డి - మనసురాబాద్

నవ జీవన్ రెడ్డి - హయతనగర్

శ్రీనివాస్ రెడ్డి - మహిళాదేవరపల్లి

మహేందర్ - మూసాపేట్

గంగాధర్ రెడ్డి - గచ్చిబౌలి

రవి చారి - రాంనగర్ 

ఆర్ రాధా వీరనాగిరి- ఆర్.కె.పురం 

భాగ్యలక్ష్మి - ముసరాంబాగ్

మహాలక్ష్మీ రామన్ గౌడ్- హిమాయత్ నగర్

వీరితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-11-25T03:37:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising