ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2చెట్లు... రూ.50 లక్షలు!

ABN, First Publish Date - 2021-11-26T10:00:12+05:30

అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముఖేశ్‌ అంబానీ ఇంటి సుందరీకరణకు తూర్పుగోదావరి జిల్లా కడియం చెట్లు తరలి వెళ్లాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముఖేశ్‌ అంబానీ ఇంటికి కడియం చెట్లు 

కడియం, నవంబరు 25: అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముఖేశ్‌ అంబానీ ఇంటి సుందరీకరణకు తూర్పుగోదావరి జిల్లా కడియం చెట్లు తరలి వెళ్లాయి. గుజరాత్‌ రాష్ట్రం జామనగర్‌లో నిర్మించే ఇంటి ఆవరణలో ఉంచేందుకు కడియం నర్సరీ నుంచి రెండు ఆలీవ్‌ చెట్లను రూ.50లక్షలకు అంబానీ కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేశారు. వీటిని ప్రత్యేక ట్రాలీలో తరలించారు. 

Updated Date - 2021-11-26T10:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising