ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తెస్తే...’

ABN, First Publish Date - 2021-12-27T23:09:21+05:30

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అనేదే మంచి నినాదం కాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఐక్యత కంటే విభజన ఎక్కువగా జరుగుతుందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అనేదే మంచి నినాదం కాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఐక్యత కంటే విభజన ఎక్కువగా జరుగుతుందన్నారు. అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, వాటి మధ్య పోటీ ఉందన్నారు. రాజకీయంగా జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తెస్తే తగాదాలు మరింత పెరుగుతాయని ఆయన సూచించారు. రాజకీయంగా బీజేపీయేతర పార్టీలను తెచ్చే ప్రయత్నం చేయడం వృధా ప్రయాసేనన్నారు.  

Updated Date - 2021-12-27T23:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising