ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారి లేకపోవడంతో ఇంటి ప్రాంగణంలోనే ఖననం?

ABN, First Publish Date - 2021-12-19T01:34:37+05:30

జిల్లాలో మానవత్వం మంట కలిసింది. ఐనవోలులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌: జిల్లాలో మానవత్వం మంట కలిసింది. ఐనవోలులో బరిగెల సురేష్ (28) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడి ఇంటి నుంచి బయటికి దారి లేదని కాలనీ వాసులు కంచె వేశారు. దీంతో రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఉంచారు. ఇంటి ప్రాంగణంలోనే మృతదేహాన్ని ఖననం చేసేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


Updated Date - 2021-12-19T01:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising