ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరెంట్ తీగలు తగిలి రైతుల గేదెలు మృతి

ABN, First Publish Date - 2021-07-08T15:35:48+05:30

ధర్మారం మండలం నర్సింహులపల్లి గ్రామంలో ఆరుగురు రైతులకు చెందిన 6 గేదెలు కరెంట్ తీగలు తగిలి మృతి చెందాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: ధర్మారం మండలం నర్సింహులపల్లి గ్రామంలో ఆరుగురు రైతులకు చెందిన 6 గేదెలు కరెంట్ తీగలు తగిలి మృతి చెందాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-07-08T15:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising