ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలి: బీఎస్పీ నేత

ABN, First Publish Date - 2021-12-05T23:33:10+05:30

జిల్లాలోని సదాశివనగర్ మండలం లింగంపల్లి శివారులో జ్యూట్‌ పరిశ్రమ భూనిర్వాసిత రైతుల దీక్షకు బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్ సంఘీభావం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం లింగంపల్లి శివారులో జ్యూట్‌ పరిశ్రమ భూనిర్వాసిత రైతుల దీక్షకు బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో భూములను లాక్కుంటున్నారని బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌ మండిపడ్డారు. 

Updated Date - 2021-12-05T23:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising