నల్లగొండ జిల్లాలో దారుణ హత్య
ABN, First Publish Date - 2021-07-11T03:43:36+05:30
జిల్లాలో భూ తగాదాల కారణంగా దారుణ హత్య జరిగింది. ఈ ఘటన
నల్లగొండ: జిల్లాలో భూ తగాదాల కారణంగా దారుణ హత్య జరిగింది. ఈ ఘటన చింతపల్లి మండలంలో జరిగింది. మండలంలోని వింజమూరులో భూ తగాదాలతో శ్రీకాంత్ (30)ను బాబాయ్ వెంకటయ్య హతమార్చాడు. శ్రీకాంత్ హత్యతో గ్రామంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-07-11T03:43:36+05:30 IST