ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిజర్వేషన్లపై బీజేపీ-ఆరెస్సెస్‌ కుట్ర: కారెం శివాజీ

ABN, First Publish Date - 2021-03-01T09:02:54+05:30

రిజర్వేషన్లపై బీజేపీ-ఆరెస్సెస్‌ కుట్ర: కారెం శివాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను దెబ్బతీయడానికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ బీజేపీ-ఆరెస్సెస్‌ కుట్రపన్నుతున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ ఆరోపించారు. ఆదివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. దేశ సంపదను మోదీ ప్రభుత్వం కొల్లగొడుతోందని, కార్పొరేట్‌ సంస్థలకు రూ.4.8 లక్షల కోట్ల రాయితీ ఇచ్చిందని అన్నారు. పెరిగిన ధరలను తగ్గించడంలో మాత్రం కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ , గ్యాస్‌ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-03-01T09:02:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising