ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల 9న ఢిల్లీ వేదికగా చేరికలకు BJP నాయకత్వం ప్లాన్

ABN, First Publish Date - 2021-12-02T14:39:31+05:30

డిసెంబర్ 9న ఢిల్లీ వేదికగా చేరికలకు బీజేపీ నాయకత్వం ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డిసెంబర్ 9న ఢిల్లీ వేదికగా చేరికలకు  బీజేపీ నాయకత్వం ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు విఠల్ బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. విఠల్‌తో పాటు మరికొందికి కషాయ కండువా కప్పే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. విఠల్‌తో పాటు తీన్మార్ మల్లన్నకు కాషాయ కండువా కప్పించేలా ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రయత్నాలు చేపట్టారు. ఉద్యమకారులతో ఎమ్మెల్యే ఈటల, శానసమండలి మాజీ ఛైర్మన్ స్వామీ గౌడ్ సంప్రదింపులు జరుగుతున్నాయి.  అప్పటి కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసి వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-02T14:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising