ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళేశ్వరంతో ప్రజల్ని వంచించారు

ABN, First Publish Date - 2021-01-20T08:10:26+05:30

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు నీరు అంటూ రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్‌ వంచించారని బీజేపీ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూజలు చేస్తే పాపాలు పోవు.. సీఎంపై సంజయ్‌ ధ్వజం 


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు నీరు అంటూ రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్‌ వంచించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. దీనిపై లక్ష కోట్లు ఖర్చుపెట్టారని, మూడో టీఎంసీ పేరిట కొత్త డ్రామా ఆడుతున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకే కేసీఆర్‌ ప్రాజెక్టు వద్దకు వెళ్లారని, కాళేశ్వరంలో పూజలు చేసినంత మాత్రాన చేసిన పాపాలు పోవని ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-01-20T08:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising