ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రాజాసింగ్ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-01-21T22:38:51+05:30

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయోధ్యలో రామాలయం నిర్మాణం ప్రతి హిందువు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయోధ్యలో రామాలయం నిర్మాణం ప్రతి హిందువు కల. రామ మందిరాన్ని కట్టేందుకు అనేక మంది ముందుకొచ్చారు. ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలని నిధి సేకరిస్తున్నాం. కలెక్షన్లు చేస్తున్నారు.. ఒక్క రూపాయి ఇవ్వొద్దని ఎమ్మెల్యే అనడం సిగ్గుచేటు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆలయ నిర్మాణ నిధి కోసం ఎవరిని ఒత్తిడి చేయడం లేదు’ అని రాజాసింగ్ తెలిపారు.

Updated Date - 2021-01-21T22:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising