ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాముడి కార్యంపై రాజకీయాలొద్దు: బీజేపీ నేతలు

ABN, First Publish Date - 2021-02-01T19:58:55+05:30

వరంగల్: రాముడి కార్యంపై రాజకీయాలు చేయవద్దని బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి, పద్మ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: రాముడి కార్యంపై రాజకీయాలు చేయవద్దని బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి, పద్మ పేర్కొన్నారు. హన్మకొండ బీజేపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ... దొంగ పుస్తకాలతో విరాళాలు వసూలు చేశామనడంలో వాస్తవం లేదన్నారు. దొంగ పుస్తకాలతో వసూలు చేశామని దమ్ముంటే నిరూపించాలన్నారు. బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ కార్యాలయంలో లైట్లు ఆపేసి దాడి చేశారని.. టీఆర్ఎస్‌కు పోలీసులు సహకరించారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-01T19:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising