ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ పీఠం కదులుతుంది: పొంగులేటి

ABN, First Publish Date - 2021-11-14T00:02:28+05:30

హుజురాబాద్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ పీఠం కదులుతోందని బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: హుజురాబాద్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ పీఠం కదులుతోందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక కేసీఆర్ తన ప్రతాపాన్ని రైతుల పై చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. చివరి గింజ వరకు కొంటామని అని చెప్పి ఇప్పుడు వరి వెయ్యొద్దు అంటున్నారన్నారు. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేయాలన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పలేదన్నారు. మంత్రి పువ్వాడ తన నోరును అదుపులో పెట్టుకోవాలన్నారు. 

Updated Date - 2021-11-14T00:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising