ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ పీఠం కదులుతుందనే భయంతో దాడులు: Padmareddy

ABN, First Publish Date - 2021-11-16T16:46:21+05:30

నల్లగొండలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్2పై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: నల్లగొండలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్ల దాడిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ పీఠం కదులుతుందనే భయంతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే ప్రతీకార దాడులు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో తమ అక్రమాలకు అండగా నిలిచి కాళ్ళు మొక్కిన కలెక్టర్‌కు ఎమ్మల్సీ పదవి ఇవ్వాలనుకోవడం సిగ్గుచేటని పద్మారెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-11-16T16:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising