ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసీకి తప్పుడు నివేదిక: మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-09-05T02:18:38+05:30

హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా కోసం ఈసీకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా కోసం  ఈసీకి తెలంగాణ ప్రభుత్వం తప్పుడు నివేదిక పంపిందని బీజేపీ నేత,  మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతోందని కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందన్నారు. తప్పడు నివేదికల ద్వారా తెలంగాణ ప్రభుత్వం హుజురాబాద్‌ ఉపఎన్నికను వాయిదా వేయించిందని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 


అనుకున్నట్లుగానే హుజురాబాద్ ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు సీఈసీ ఓ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఉపఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. అయితే మళ్లీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీగా తెలియరాలేదు. కాగా.. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చింది.

Updated Date - 2021-09-05T02:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising