ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కొనసాగడం అరిష్టం: ఈటల

ABN, First Publish Date - 2021-07-08T08:12:29+05:30

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గాడి తప్పిందని, ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌, జూలై 7: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గాడి తప్పిందని, ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రెండు నెలలుగా తనపై సోషల్‌ మీడియాలో గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని, సీఎం కనుసన్నల్లోనే రోజుకో అబద్ధం పుట్టిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ వారిని వెళ్లగొట్టి, జీ హుజూర్‌ అనేవారిని మాత్రమే కేసీఆర్‌ వెంట ఉంచుకున్నారని ధ్వజమెత్తారు.  

Updated Date - 2021-07-08T08:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising