కేసీఆర్ను తెలంగాణ అసహ్యించుకుంటోంది: ఈటల
ABN, First Publish Date - 2021-10-29T23:57:43+05:30
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును యావత్తు తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ నాయకుడు, ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఎక్కడ తెలుగుతల్లి, ఎవరికి తెలుగుతల్లి అన్న కేసీఆర్.. ప్లీనరీలో తెలుగుతల్లి విగ్రహాన్ని పెట్టి తన అంతరంగాన్ని ఆవిష్కరించుకున్నాడని ఆయన విమర్శించారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల డబ్బుతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దౌర్జన్యం చేస్తున్నారని ఈటల ఆరోపించారు.
Updated Date - 2021-10-29T23:57:43+05:30 IST