ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీలా మేం మాట్లాడితే తట్టుకోలేరు: Bandi sanjay

ABN, First Publish Date - 2021-11-30T19:50:04+05:30

కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ భాష మార్చుకోవాలన్నారు. ‘‘మీలా మేం మాట్లాడితే తట్టుకోలేరు’’ అని తెలిపారు. ఢిల్లీ వెళ్లొచ్చాక కేసీఆర్‌కు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారు. మెడపై కత్తి పెడితే ఫాం హౌస్ రాసిస్తారా అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందని అని నిలదీశారు. రా రైస్ పక్కాగా కొంటామని కిషన్‌రెడ్డి చెప్పారని తెలిపారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఎలా బంద్ చేస్తారో చూస్తామన్నారు. వానాకాలం పంటను ఎలా కొంటున్నారో..అలానే యాసంగి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని  బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-30T19:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising