ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైఫాబాద్ పీఎస్‌లో బీజేపీ కార్పొరేటర్లు

ABN, First Publish Date - 2021-11-30T00:17:32+05:30

తమపై నమోదైన కేసు విషయంలో సైఫాబాద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తమపై నమోదైన కేసు విషయంలో సైఫాబాద్ పీఎస్‌ పోలీసుల ముందు బీజేపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ ఆఫీసులో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అక్కడ నిరసన తెలుపుతున్న సమయంలో మేయర్ ఆఫీస్ ఫర్నిచర్, సామగ్రి ధ్వంసమైంది. దీనిపై జీహెచ్‌ఎంసీ ఉద్యోగి ఫిర్యాదుతో సైఫాబాద్‌ పీఎస్‌లో బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదైంది. పోలీసులు నోటీసులు జారీ చేయడంతో 32 మంది కార్పొరేటర్లు సైఫాబాద్ పీఎస్‌కు చేరుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారాంటూ అంటూ బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. 



Updated Date - 2021-11-30T00:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising