ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదుల హత్యను ఖండిస్తూ బీజేపీ కార్పొరేటర్ల ధర్నా

ABN, First Publish Date - 2021-02-18T21:03:46+05:30

న్యాయవాదుల దంపతుల హత్యకు నిరసనగా బీజేపీ మహిళా విభాగం ధర్నా చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: న్యాయవాదుల దంపతుల హత్యకు నిరసనగా బీజేపీ మహిళా విభాగం, హైదరాబాద్ కార్పొరేటర్లు అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అన్యాయం గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అంటూ మండిపడ్డారు. చనిపోయే ముందు వామన్‌రావు మరణ వాంగ్మూలం ఇచ్చినా నేరస్తులపై సరైన చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని వాటికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యలు ప్రభుత్వ పోలీసు దమననీతికి పరాకాష్ట అని మహిళా నాయకులు మండిపడ్డారు.

Updated Date - 2021-02-18T21:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising