అన్యాయం జరిగింది.. టవర్ ఎక్కి వరంగల్ బీజేపీ నేత నిరసన
ABN, First Publish Date - 2021-05-06T23:16:57+05:30
అన్యాయం జరిగింది.. టవర్ ఎక్కి వరంగల్ బీజేపీ నేత నిరసన
వరంగల్: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందంటూ బీజేపీ అభ్యర్థి బి.శ్యామ్ సుందర్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. 34వ డివిజన్లో మొదట తాను గెలిచినట్టు ప్రకటించి ఆ తర్వాత రీ కౌంటింగ్ పెట్టి టీఆర్ఎస్ విజయం సాధించినట్లు ప్రకటించారని ఆయన ఆరోపించారు. కలెక్టర్ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2021-05-06T23:16:57+05:30 IST