ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్: 200 కోళ్ల మృతి.. బర్డ్‌ఫ్లూగా అనుమానం

ABN, First Publish Date - 2021-01-13T18:58:20+05:30

నిజామాబాద్: డిచ్ పల్లి మండలం యానంపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. యానం పల్లి తండా సమీపంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: డిచ్ పల్లి మండలం యానంపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. యానం పల్లి తండా సమీపంలోని ఓ పౌల్ట్రీ ఫారంలో 200 కోళ్ళ మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్లు మృతి చెందాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు విషయాన్ని పశు సంవర్ధక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మృతి చెందిన కోళ్లను పౌల్ట్రీ నిర్వాహకులు గుంత తీసి పూడ్చి పెట్టారు. 


Updated Date - 2021-01-13T18:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising