ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూపాలపల్లిలో మహిళ మృతి... వ్యాక్సిన్ వల్లే అంటూ ఆరోపణ

ABN, First Publish Date - 2021-12-29T13:55:30+05:30

జిల్లాలోని మహదేవపూర్ మండలం ఎడపెల్లిలో రాపెల్లి సరోజన అనే మహిళ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూపాలపల్లి: జిల్లాలోని మహదేవపూర్ మండలం ఎడపెల్లిలో రాపెల్లి సరోజన అనే మహిళ మృతి చెందింది. రెండు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న బలవంతంగా ఇవ్వడం వల్లే చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా వ్యాక్సిన్ వేయించి చంపేశారని ఎంపీపీ రాణిబాయ్‌పై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాక్సిన్ ఇస్తుండగా.. తనకు ఆరోగ్యం బాగాలేదని వ్యాక్సిన్ వద్దని మృతురాలు వారించింది. అయినప్పటికీ వ్యాక్సిన్ ఇవ్వగా... రెండు రోజుల్లో తీవ్ర జ్వరంతో సరోజ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-12-29T13:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising