ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో వ్యక్తి గల్లంతు

ABN, First Publish Date - 2021-08-08T21:20:35+05:30

భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ఒకరు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ఒకరు గల్లంతయ్యారు. త్రివేణి సంగమం దగ్గర హస్తికలు కలిపేందుకు నీటిలో దిగి ఆరుగురు వ్యక్తులు మునిగిపోయారు. అక్కడున్న స్థానికులు స్పందించి ఐదుగురిని కాపాడారు. వీరస్వామి అనే వ్యక్తి నదిలో గల్లంతయ్యాడు. అతని కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. వీరస్వామి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, రామన్న గూడెం.

Updated Date - 2021-08-08T21:20:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising