ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైసమ్మ ఆలయానికి భట్టి విక్రమార్క సతీమణి

ABN, First Publish Date - 2021-10-25T00:52:49+05:30

రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సతీమణి నందిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సతీమణి నందిని, ఆమె కుటుంబ సభ్యులు దర్శించారు. మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈవో స్నేహలత, ఫౌండర్‌ ట్రస్టీ రమావత్‌ సిరోలి పంతూలు నందిని సత్కరించారు. అంతకు ముందు పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ నందినికి సత్కరించారు.

Updated Date - 2021-10-25T00:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising