ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొణిజేటి రోశయ్య ప్రభుత్వంలోనే నిర్ణయించారు: భట్టి

ABN, First Publish Date - 2021-10-04T22:24:00+05:30

పాతబస్తీకి మొదటి దశలోనే మెట్రో రైలు ఉందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తాం అంటే ఎవరు అడ్డుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పాతబస్తీకి మొదటి దశలోనే మెట్రో రైలు ఉందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తాం అంటే ఎవరు అడ్డుకున్నారు..ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా పక్కన ఖాళీ స్థలంలో కొత్త భవనాలు నిర్మించాలని కొణిజేటి రోశయ్య ప్రభుత్వంలో నిర్ణయం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎందుకు నిర్మాణం జరగడం లేదన్నారు. దళిత బంధు తరహాలో పేద ముస్లింలకు కూడా ఇవ్వాలన్నారు.

Updated Date - 2021-10-04T22:24:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising