ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

ABN, First Publish Date - 2021-04-13T19:58:16+05:30

వ‌రుస ఘ‌ట‌న‌లతో అల‌జ‌డి సృష్టిస్తున్న మావోయిస్టులు.. ఈ సారి భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ‌రుస ఘ‌ట‌న‌లతో అల‌జ‌డి సృష్టిస్తున్న మావోయిస్టులు.. ఈ సారి భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు అధికార ప్రతినిధి పేరుతో రెండు పేజీల లేఖను విడుదల చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రజా ఉద్యమాల మాసంగా పాటిస్తున్న మావోయిస్టు పార్టీ... తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వాలు మాత్రం సాయుధ పోరాటాన్ని వీడితేనే చర్చలు అంటూ షరతులు పెడుతోందని, చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పోలీసుల మరణానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. పోలీసుల అనివార్య మరణాల పట్ల మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసిందని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-04-13T19:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising