ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు రావాల్సిందిగా గవర్నర్‌కు ఆహ్వానం

ABN, First Publish Date - 2021-10-22T00:35:27+05:30

దీపావళి పండగ వచ్చిందంటే చాలు చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూ కడతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: దీపావళి పండగ వచ్చిందంటే చాలు చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూ కడతారు. ఈసారి నవంబరు 4వ తేదీన జరిగే దీపావళి పండగ రోజున భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు రావాల్సిందిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఆలయ ట్రస్టీ శశికళ ఆహ్వానించారు. గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని నగర వాసుల విశ్వాసం. 

Updated Date - 2021-10-22T00:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising