ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-11-16T23:54:13+05:30
జిల్లాలోని అశ్వారావుపేటలో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్టీసీ బస్సులో పురుగుల మందు తాగిన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.
భద్రాద్రి: జిల్లాలోని అశ్వారావుపేటలో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్టీసీ బస్సులో పురుగుల మందు తాగిన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పరిస్థితి విషమించడంతో వారిని బస్సు డ్రైవర్, కండక్టర్ అశ్వారావుపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమజంట జగ్గారావు (28), అనూష మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2021-11-16T23:54:13+05:30 IST