ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-10-26T08:39:23+05:30

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున 93.5శాతం మంది విద్యార్థులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 30,063 మంది గైర్హాజరు


రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున 93.5శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా విపత్తు వల్ల గతంలో రద్దయిన ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలను సోమవారం నుంచి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొదటి రోజున.. సెకండ్‌ లాంగ్వేజి పేపర్‌-1 పరీక్షను 4,29,177 మంది విద్యార్థులు రాశారు. 30,063 మంది  గైర్హాజరయ్యారు. 

Updated Date - 2021-10-26T08:39:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising