ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ పగ్గాలు బీసీలకివ్వాలి

ABN, First Publish Date - 2021-10-25T08:29:22+05:30

రాజకీయ పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీ 60 లక్షల సభ్యత్వాల్లో 50 లక్షలున్న బీసీలకే పార్టీ పగ్గాలు అప్పగించాలని బీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ 

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీ 60 లక్షల సభ్యత్వాల్లో 50 లక్షలున్న బీసీలకే పార్టీ పగ్గాలు అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులు, మంత్రి వర్గంలో కూడా బీసీలకు తగిన న్యాయం చేయలేదని, సీఎం పదవి ఎలాగూ ఇవ్వరు.. అధ్యక్ష పీఠమైనా ఇవ్వాలని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. సోమవారం జరిగే ప్లీనరీలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని జాజుల కోరారు. 

Updated Date - 2021-10-25T08:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising