ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ ను కలిసిన బిసి మంత్రులు

ABN, First Publish Date - 2021-10-09T00:36:53+05:30

తెలంగాణలో బిసి కుల గణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపధ్యంలో శుక్రకవారం పలువురు బిసి వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో బిసి కుల గణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపధ్యంలో శుక్రకవారం పలువురు బిసి వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంను కలిసిన వారిలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ మంత్రి జోగు రామన్న, దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. కాగా బిసి కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు జాతీయ బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్య కూడా సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2021-10-09T00:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising