ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది చేపమందు పంపిణీ నిలిపి వేస్తున్నాం: బత్తిని హరినాథ్‌ గౌడ్

ABN, First Publish Date - 2021-05-30T19:56:47+05:30

లాక్‌డౌన్ దృష్ట్యా ఈ ఏడాది చేపమందు పంపిణీ నిలిపి వేస్తున్నామని బత్తిని హరినాథ్‌ గౌడ్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: లాక్‌డౌన్ దృష్ట్యా ఈ ఏడాది చేపమందు పంపిణీ నిలిపి వేస్తున్నామని బత్తిని హరినాథ్‌ గౌడ్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సారి చేపమందు ప్రసాదం పంపిణీ చేయడం లేదని, ప్రజలెవరూ చేప మందు కోసం రావద్దని కోరారు. జూన్ 8న చేపమందు ప్రసాదం కేవలం ఇంట్లో వాళ్లం మాత్రమే తీసుకుంటామని తెలిపారు. నెల్లూరు ఆనందయ్యది పురాతన కాలంనాటి నాటు వైద్యమన్నారు. ఆనందయ్య కరోనా మందు.. ఆయుర్వేదం అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపారు. ప్రజలకు మేలు జరుగుతుంది అంటే తప్పకుండా ఆనందయ్యకు తన మద్దతు ఉంటుందని బత్తిని హరినాథ్‌ గౌడ్ ప్రకటించారు.


Updated Date - 2021-05-30T19:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising