ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP komatireddy: బస్వాపురం ప్రాజెక్టు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2021-07-16T18:22:25+05:30

బస్వాపురం ప్రాజెక్టులో పడి మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థికసాయం అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి: బస్వాపురం ప్రాజెక్టులో పడి మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థికసాయం అందించారు. ఇరు కుటుంబాలకు రూ.75 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో ఈతకు వెళ్లి ఇద్దరూ మృతి చెందారన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించేలా చూడాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరిన ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల నాయకులను కూడా అరెస్టు చేయడం బాధాకరమని కోమటి రెడ్డి వాపోయారు.

Updated Date - 2021-07-16T18:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising