ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాసర సరస్వతీ క్షేత్రంలో దర్శనాలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-06-20T13:32:22+05:30

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‎డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‎డౌన్ కారణంగా నిర్మల్ బాసర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‎డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‎డౌన్ కారణంగా నిర్మల్ బాసర సరస్వతీ క్షేత్రంలో దర్శనాలు నిలిపివేశారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుండి లాక్‎డౌన్ ఎత్తివేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. దీంతో బాసర సరస్వతీ క్షేత్రంలో దర్శనాలు, ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని ఆలయ ఈవో తెలిపారు.

Updated Date - 2021-06-20T13:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising