ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం లేదు’

ABN, First Publish Date - 2021-12-07T01:07:15+05:30

ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం లేదని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. తిరుపతిలో సీఎం వారం పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పారు తప్ప తమంకు ఎటువంటి సమాచారం లేదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం లేదని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. తిరుపతిలో సీఎం వారం పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పారు తప్ప తమంకు ఎటువంటి సమాచారం లేదన్నారు. జీతాలు గురించి ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమకు రావాల్సిన ఏడూ డీ ఏ లు ఇవ్వలేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాలయాపన జరుగుతుంది అని రోడ్డున పడ్డామన్నారు. సీఎం తమ బాధలు అర్ధం చేసుకుని న్యాయపర డిమాండ్లు తీర్చాలన్నారు. అవసరం అయితే రెండో దశ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. 

 

Updated Date - 2021-12-07T01:07:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising